Pages

Wednesday, October 5, 2022

కులు ద‌స‌రా వేడుక‌ల్లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

 

ప్రధాన మంత్రి శ్రీ రేంద్ర మోదీ ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని కులులోని ల్పూర్ మైదానంలో కులు రా వేడుకల్లో పాల్గొన్నారు.తర్వాత భగవాన్ రఘునాథ్ జీ రథయాత్ర ప్రారంభమైంది. సందర్భంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ప్రధానమంత్రి లక్షలాది మంది భక్తులతో ప్రధాన ఆకర్షణగా నడిచి, భగవాన్ రఘునాథ్కు నివాళులు అర్పించారు. సందర్భంగా ప్రధాన మంత్రి ముకుళిత హస్తాలతో రా ఉత్సవాలలో దేవతా మూర్తులతో పాటు దివ్య థయాత్రను వీక్షించారు. ఒక భారత ప్రధాని కులు దసరా వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి.

 అంతర్జాతీయ కులు దసరా ఫెస్టివల్ 2022 అక్టోబర్ 5 నుండి 11 వరకు కులులోని ధల్పూర్ మైదానంలో జరుపుకుంటారు. ప్రధాన మంత్రితో పాటు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జై రామ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సురేష్ కుమార్ కశ్యప్ తదితరులు ఉన్నారు.అంతకుముందు రోజు, ప్రధానమంత్రి బిలాస్పూర్లోని ఎయిమ్స్ను జాతికి అంకితం చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లోని లుహ్నులో బహుళ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.

No comments:

Post a Comment